Home » CM Revanth Reddy
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు ఎకరాలు ఆపైన భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేసేందుకు..
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో భాగంగా త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ రెడ్డి పుణ్య స్నానం చేశారు.
Saraswathi Pushkaralu : కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా కొత్తగా ప్రతిష్టించిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
అప్పుడు ఈటల రేవంత్ సవాల్ ను స్వీకరించకుండా సైలెంట్ గానే ఉండిపోయారు.
గాంధీ భవన్ ముందు నిరసన చేస్తున్న మహిళా నేతలను రూమ్ లో బంధించి తాళం వేశారు సిబ్బంది.
రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ..
రబీ సీజన్ కు సంబంధించి నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రైజింగ్ కార్యాచరణతో రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమానంగా సాగుతున్నాయని చెప్పారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సచివాలయం నుంచి నెక్లస్ రోడ్డు వరకు ర్యాలీ... పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు