Dharmana Prasada Rao

    Atchannaidu: మాతో టచ్ లో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. పాపం ధర్మాన..

    April 6, 2023 / 08:12 PM IST

    40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని నేనేం అబద్దాలు చెప్పడం లేదు. మాతో టచ్ లో ఉండడమే కాకుండా ఎదురు మాకే ఆఫర్లు ఇస్తున్నారు.

    Dharmana Prasada Rao : దద్దమ్మ నువ్వా? నేనా? ప్రజలే నిర్ణయిస్తారు-అచ్చెన్నాయుడుకు మంత్రి ధర్మాన స్ట్రాంగ్ కౌంటర్

    October 10, 2022 / 05:38 PM IST

    అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి జైకొట్టిన అచ్చెన్నాయుడు తనను దద్దమ్మ అనటం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటును ప్రశ్నించలేకపోయిన అచ్చెన్నాయుడు దద్దమ్మా? లేక నేనా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు మంత్రి ధర్మాన.

    శ్రీకాకుళంలో YCP ఆఫీసును ఎందుకు మార్చారు ? ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తా? ఆర్థిక భారమా?

    December 17, 2020 / 08:12 PM IST

    YCP office in Srikakulam : తమ్ముడు పట్టించుకోలేదు. బాధ్యత ఉంది కాబట్టి అన్నయ్యే పట్టించుకోవాల్సి వచ్చింది. సిక్కోలులో వైసీపీ కార్యాలయానికి బూజుపట్టిన పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఇద్దరు మంత్రులు, స్పీకర్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆ జిల్లాలో పార్�

    సెలెక్ట్ కమిటీని అపాయింట్‌మెంట్ చేయలేరు – ధర్మాన

    January 27, 2020 / 07:56 AM IST

    రెండు బిల్లులపై నియమించబడిన సెలెక్ట్ కమిటీని స్పీకర్ అపాయింట్ మెంట్ చేయలేరని వైసీపీ సభ్యులు ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. అపాయింట్ చేయకపోతే..కాలక్షేపం చేసినట్లు అవుతుందని తెలిపారు. మండలి రద్దు కాకపోతే ప్రమాదంలో పడే వారని స్పీకర్‌ను

    ఏపీలో శాసనమండలి అవసరమా ? ఆలోంచాలి – ధర్మాన

    January 23, 2020 / 10:41 AM IST

    దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని అనుకుంటా..మిగతా రాష్ట్రాల్లో మండలి లేదు..ఈ విషయంలో ఆలోచించాలన్నారు వైసీపీ నేత ధర్మాన. ప్రజా బలంతో ఏర్పడిన సభా నిర్ణయాన్ని మండలి అడ్డుకోలేదని, పెద్దల సభ అవసరమే లేదని నాడ

    జగన్ కు సీబీఐ కోర్టు షాక్

    January 17, 2020 / 10:18 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్ దాఖలు చేసిన రెండు పిటీషన్లను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఐదు చార్ఝి షీట్లను కలిపి ఒకే సారి  విచారించాలని జగన్ తరుఫు న్యాయవాది వేసిన పిటీషన్ ను  కోర్టు కొట్టి వేసింది. సీబీఐ విచ�

    తెలంగాణ ఉద్యమంపై నోరు జారిన ధర్మాన

    December 17, 2019 / 09:40 AM IST

    ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. మంగళవారం  సభలో రాజధాని అంశంపై చర్చ జరిగింది. చర్చలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు శివరామకృష్ణ కమిటీ …రాజధాని అంశాలపై మాట్లాడారు. ఇప్పటి వరకు ఏపీకి  స�

    వైసీపీది నేరగాళ్ళ ప్రకటన :  టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు 

    March 19, 2019 / 06:33 AM IST

    అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధుల ప్రకటన చూస్తుంటే నేరగాళ్ళ ను ప్రకటించినట్లుందని విమర్సించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. “జగన్ అభ్యర్ధులను  ప్రకటి�

    కుటుంబ పెత్తనానికి చెక్ పెడుతున్న జగన్

    January 11, 2019 / 03:40 PM IST

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పెత్తనానికి వైఎస్ జగన్ చెక్ పెట్టబోతున్నారా ?…… జిల్లాల్లో అలాంటి వారి హవా తగ్గించేందుకు ఇప్పటి నుంచే సంకేతాలు పంపుతున్నారా?…. కుటుంబానికి రెండుకి మించి సీట్లు ఇవ్వనని ఖచ్చితంగా ఆయన చెప్పేస్తున్నా

10TV Telugu News