explosion

    సికింద్రాబాద్ లో పేలుడు : కెమికల్ డబ్బాతోనే ప్రమాదం, ప్రజలు భయపడవద్దు – డీసీపీ శ్రీనివాస్

    October 25, 2020 / 11:15 AM IST

    Explosion in Secunderabad : సికింద్రాబాద్ లో పేలుడు..కెమికల్ డబ్బాతోనే ప్రమాదం, ప్రజలు భయపడవద్దు. సికింద్రాబాద్‌ మార్కెట్ పీఎస్ పరిధిలో పేలుడు సంభవించిందన్న సమాచారం కలకలం రేపింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో డాగ్‌ స్క్వాడ్‌, బాంబ�

    లెబనాన్‌ ప్రధాని రాజీనామా

    August 11, 2020 / 09:48 PM IST

    లెబనాన్‌ ప్రధాని హసన్‌ దియాబ్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం బీరుట్‌ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 163 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 6 వేల మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. సుమారు 6 వేల భవనాలు తుడిచిపెట్టుకుపోయాయి

    లెబనాన్ లోపేలుళ్లు..విశాఖలో భయం..భయం, ఎందుకు ?

    August 7, 2020 / 03:14 PM IST

    లెబనాన్ పేలుళ్లతో..విశాఖలో ఆందోళనకర వాతావరణం ఏర్పడుతోంది. బీరూట్ లో అమ్మోనియం నైట్రైట్ పేలడంతో…విశాఖ జనాల గుండెలు అదిరి పడుతున్నాయి.ఎందుకంటే..అక్కడ పేలింది…2 వేల 750 టన్నుల అమ్మోనియం నైట్రైట్. ఈ పేలుడు ధాటికే అక్కడ పెను విధ్వంసం జరిగిపోయి�

    పంజాల్ లో ఘోర ప్రమాదం : బాణాసంచా ట్రాక్టర్ లో పేలుడు..15 మంది దుర్మరణం

    February 8, 2020 / 01:11 PM IST

    పంజాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ట్రాక్టర్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మందికి పైగా దుర్మరణం చెందారు.

    మహిళ చేతిలో పేలిన సెల్ ఫోన్ 

    February 2, 2020 / 06:32 AM IST

    అనంతపురం జిల్లా గోరంట్ల బస్టాండ్ లో మహిళ చేతిలో సెల్ ఫోన్ పేలింది. గోరంట్లకు చెందిన ప్రకృతి తన కుటుంబంతో కలిసి హిందూపురం వెళ్లెందుకు బస్టాండ్ కు వచ్చారు. బస్సు కోసం వేచి ఉన్న సమయంలో బంధువులంతో మాట్లాడేందుకు ప్రకృతి సతీమణి రష్మి సెల్ ఫోన్ తీ

    గృహప్రవేశ వేడుకల్లో అపశృతి : హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ పేలి పలువురికి గాయాలు

    January 31, 2020 / 07:14 AM IST

    హైదరాబాద్ లో గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హయత్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు గాయపడ్డారు.

    రిపబ్లిక్ డే వేళ అసోంలో పేలుళ్లు

    January 26, 2020 / 05:31 AM IST

    దేశమంతా 71వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే… అసోంలో  ఉగ్రవాదులు గ్రనేడ్ లు పేల్చి కలకలం సృష్టించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగుకుండా భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ ఈశాన్యభారతంలో ఉగ్రవాదులు నాలుగు చోట్ల పేలుళ్లు జరిపి ఉ

    జేబులో సెల్ ఫోన్ పేలి వ్యక్తి మృతి

    December 22, 2019 / 04:09 AM IST

    కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జేబులో సెల్ ఫోన్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.

    బెంగాల్ బోర్డర్ లో పేలిన బాంబ్ : ముగ్గురు మృతి 

    October 29, 2019 / 05:26 AM IST

    పశ్చిమబెంగాల్ లో సాకెట్ బాంబు పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫర్జీపర సరిహద్దు అవుట్ పోస్టు వద్ద సోమవారం (అక్టోబర్ 28) సాయంత్రం 6.20 గంటలకు జరిగింది.   పశువులను అక్రమంగా తరలించే గ్యాంగ్ ఈ బాంబును అమర్చినట్లుగ�

    బాణాసంచా పేలుడు : ముగ్గురు మృతి

    October 1, 2019 / 11:10 AM IST

    గుంటూరు జిల్లా చిలుకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలో ఘోరం జరిగింది. బాణాసంచా పేలడంతో ముగ్గురు మృతి చెందారు.

10TV Telugu News