Home » GHMC
నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై కోరాడా ఝులిపిస్తున్నారు బల్దియా అదికారులు. భారీగా ఫైన్లు వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్ బహిరంగ ప్రదేశాల్లోను. రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్క చెత్త ఉండే కుప్పలవెంబడి చెత్త కుప్పలను తొలిగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. చెత్త కుప్పలను తొలగించి శుభ్రపరచి అక్కడ మరోసారి చెత్త వేయకుండ�
ఎల్బీ నగర్లోని చిల్డ్రన్ హాస్పిటల్లో ఘటన జరిగిన రెండ్రోజుల్లోనే జీహెచ్ఎంసీ ప్రైవేటు హాస్పిటళ్లకు షాక్ ఇచ్చింది. నియమాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 350హాస్పిటళ్లను మూసివేయాలంటూ నోటీసులు అందించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టర్ విశ్వజిత
మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా…ఉంటే వాటిని రోడ్లపైగాని, చెత్తకుప్పల్లో గాని, నాలాల్లో వేయకండి. మీ ఇంటికే జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి వాటిని సేకరిస్తారు. ఈ నిరుపయోగ వస్తువులను సేకరించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేక కార్యాచరణ
హైదరాబాద్ షైన్ ఆస్పత్రికి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలు తెలపాలంటూ హాస్పిటల్కు నోటీసులంటించారు.
GHMC ఉద్యోగులకు గుడ్ న్యూస్. GHMCలోని 5వేల 516 మంది శాశ్వత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగి కుటుంబంలో ఆరుగురికి ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. నవంబర్ 1 నుంచి ఈ పథకం అమలులోకి
ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వినియోగించకుండా..కార్యాచరణ రూపొందించింది. 50 మైక్రాన్ల కన్న తక్కువ నిడివి గల కవర్లను ఉపయోగించే వారికి జరిమానాలను విధించనున్నారు అధికారులు. నగరంలో ఉన్న పార�
రికార్డుస్థాయి వర్షపాతం హైదరాబాద్ను వణికించింది. కాలనీలు చెరువులయ్యాయి. రహదారులు కాలువలయ్యాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం కురవడంతో సిటీలోని అన్ని ప్రాంతాలు జలసంద్రమయ్యాయి. 110 ఏళ్ల తర్వాత 24 గంటల్లో అత్యధిక వర్షం కురవడంతో నగరవాసులు
హైదరాబాద్ సిటీలో పలుచోట్ల సోమవారం(23 సెప్టెంబర్ 2019) వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షం విపరీతంగా కురుస్తుంది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్ల�
హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ ముఖ్య గమనిక జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్లాట్లను కొనొద్దని చెప్పింది. అవన్నీ అక్రమ నిర్మాణాలే అని తేల్చింది. శేరిలింగంపల్లి