Home » GT
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
ఆదివారం గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంతో టాప్-2 రేసు మరింత ఉత్కంఠగా మారింది.
ఫలితంగా 83 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం నమోదు చేసింది.
గుజరాత్కు లక్నో, ఆర్సీబీకి సన్రైజర్స్ లు షాక్ ఇవ్వగా తాజాగా పంజాబ్కు ఢిల్లీ గట్టి షాక్ ఇచ్చింది.
శనివారం నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2025 సీజన్లో అధికారికంగా ప్లేఆఫ్స్ రేసుకు దూరమైంది చెన్నై సూపర్ కింగ్స్.
తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.