Home » Home Minister
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పై మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ చేయించాలని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయించింది.
జీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సోమవారం(మార్చి-22,2021)సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశార�
ఎన్సీపీ నేత,మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన ఆరోపణలు అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి.
Suvendu’s father : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి నెలకొంది. తిరిగి అధికారం చేజిక్కించుకోవాలన్న తపనతో మమతా బెనర్జీ ఉండగా.. పశ్చిమ బెంగాల్ను వశం చేసుకోవాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. బీజేపీ పెద్దలు బెంగాల్ లో తిష్ట వేసి వ్యూహ రచన చేస్తున్నారు. టీఎం�
Law Against ‘Love Jihad’ Soon, 5 Years’ Jail దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో “లవ్ జిహాద్” కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే, లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల కర్ణాటక,హర్యానా ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలి
Nandyala Salam Family Suicide : నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ పై కేసు నమోదు చేశామని హోంమంత్రి సుచరిత తెలిపారు. పోలీసులు అత్యుత్సాహానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నంద్యాల సలాం ఫ్యామిలీ సూసైడ్ పై హోంమంత్రి సుచరిత, డీజీపీ మీడియా �
corona cases declined : రతదేశంలో కరోనా తగ్గుముఖం పడుతోందా ? అంటే..అవుననే సమాధానం వస్తోంది. తొలుత 70 నుంచి 80 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కానీ..ప్రస్తుతం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసులు తక్కువగానే నమోదువుతున్నాయి. గత 24 గంటల్లో 46 వేల 791 �
Jagan Meets Amit Shah : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లారు. 2020, సెప్టెంబర్ 22వ తేదీ మంగళవారం సాయంత్రం ఆయన కేంద్రహోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై జగన్ అమిత్షాతో చర్చించారు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో శనివారం(12 సెప్టెంబర్ 2020) అర్థరాత్రి ఎయిమ్స్లో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా అమిత్షా ఆసుపత్రిలో చేరారు. పల్మనరీ మరియు మెడిసిన్ విభాగానికి చెందిన సీనియర్ డాక్టర్లు ప్�
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ మంగళవారం దీనిపై విచారణకు ఆదేశించారు. బాలీవుడ్లో డ్రగ్ మాఫియాపై మాట్లాడినందుకు, ఆమెనే డ్రగ్స్ తీసుకుంటుందంటూ ఇటీవల క�