Hyderabad

    ఇన్నాళ్లూ మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు న్యాయం చేస్తుందా: కేటీఆర్ 

    April 8, 2019 / 02:29 PM IST

    హైదరాబాద్: దేశాన్ని55 ఏళ్లు పాటు పాలించి, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ‘న్యాయ్” అంటూ ప్రజలను ఓట్లు అడుగుతోందని టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలకు మోస పో

    భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

    April 8, 2019 / 08:48 AM IST

    హైదరాబాద్‌లో భారీ వర్షం ఒక్కసారిగా రావడంతో భాగ్యనగరం తడిసి ముద్దయ్యింది.

    ‘తరుణి ఫెయిర్’ : మహిళల కోసం ‘మెట్రో’ ఎగ్జిబిషన్

    April 8, 2019 / 08:04 AM IST

    హైదరాబాద్ మెట్రో అధికారులు మహిళలకు  సాధికారిత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.

    పెరుగుతున్న ఎండలు : మండుతున్న కూరగాయల ధరలు 

    April 8, 2019 / 06:37 AM IST

    హైదరాబాద్: వేసవికాలం వచ్చిదంటే చాలు కూరగాయల ధరలకు రెక్కలొచ్చేస్తాయి. నీటి సరఫరా తగ్గుదలతో కూరగాయల దిగుబడి తగ్గటం వంటి కారణాలతో కూరగాయల ధరలు వేసవికాలంలో పెరుగుతుంటాయి. కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండటంతో ఆ ప్రభావం కూరగాయల

    చీకటి పడితే కిక్కే : బీర్లను ఆర్డర్ పెడుతున్న కుర్రోళ్లు

    April 8, 2019 / 06:13 AM IST

    హైదరాబాద్ లో ఎండలు ఎలా మండిపోతున్నాయో.. అదే రేంజ్ లో బీర్లకు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. కావాల్సిన బ్రాండ్ దొరకటం లేదు. ఏదో ఒకటి అనుకుంటే కూల్ ఉండటం లేదు. అదేమంటే స్టాక్ లేదనే మాట బార్ల నుంచి వస్తోంది. హైదరాబాద్ లో బీర్ల డిమాండ్ డబుల్ అయ్యింది.

    ఒకే కార్డ్ తో : ఆల్ జర్నీస్ అండ్ షాపింగ్

    April 8, 2019 / 03:59 AM IST

    హైదరాబాద్: టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ప్రయాణం కూడా స్మార్ట్ గా అయిపోతోంది. ఈ క్రమంలో నగర ప్రజలకు మరో ప్రయాణ సౌలభ్యం అందుబాటులోకి రానుంది. నగరంలో  ఉండే అన్ని ట్రాన్స్ పోర్ట్ లలోను ఒకే కార్డుతో ప్రయాణంచేసే ఫెసిలిటీని అందుబాటులోకి రాన�

    నిజం నిప్పులాంటిది : కొడుకును చంపిన తల్లి బండారం 18 ఏళ్లకు బట్టబయలు

    April 8, 2019 / 03:32 AM IST

    అందుకే అన్నారు నిజం నిప్పులాంటిది అని పెద్దలు ఊరికే అనలేదు. సొంత కొడుకుని హత్య చేయించిన తల్లి ఘాతుకం 18 ఏళ్ల తర్వాత బయటపడింది. నేరం రుజువు అయ్యింది. తల్లినే నిందితురాలిగా నిర్ధారించారు. కేసులో ముగ్గురు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పో�

    బ్లాక్‌లో IPL టికెట్లు 

    April 8, 2019 / 02:41 AM IST

    ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు… వారినుంచి 16 టికెట్లు, 38వేల నగదుతోపాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. న

    డబ్బే డబ్బు : ఒకే రోజు రూ.2.60 కోట్లు సీజ్

    April 7, 2019 / 10:06 AM IST

    హైదరాబాద్ సిటీలో రోజురోజుకు పట్టుబడుతున్న డబ్బు ఔరా అనిపిస్తోంది. మొన్నటికి మొన్న మురళీమోహన్ కంపెనీకి చెందిన 2 కోట్ల రూపాయలు దొరికితే.. మళ్లీ ఇప్పుడు ఒకే రోజు 2 కోట్ల 60 లక్షలు పట్టుబడ్డాయి. బంజారాహిల్స్, మలక్ పేట ఏరియాల్లో జరిపిన తనిఖీల్లో ఈ న

    బెట్టింగ్ రాయుళ్లపై గురి: దొరికితే వదిలిపెట్టం

    April 7, 2019 / 02:38 AM IST

    ఓవైపు ఎన్నికలు.. మరోవైపు ఐపీఎల్.. బెట్టింగ్ బంగారు రాజులకు ఇక సరైన సీజన్.. బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్ ముఠాలు భారీగా డబ్బును చేతులు మార్చనున్నట్లు చెబుతున్న�

10TV Telugu News