Home » ind vs ban
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది.
సెప్టెంబరు 19 నుండి భారత్తో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది.
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్ జరగనుంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్లు తమ స్థానాలను మెరుగుపరచుకున్నారు.
బంగ్లాదేశ్తో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిద్ధం అవుతున్నాడు.
టీమ్ఇండియా సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది.
టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త. ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్లో గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్ కోలుకున్నట్లు సమాచారం.
బీసీసీఐ ప్రకటించిన జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు.
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో టీమ్ఇండియా రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్నెస్ పై ఎక్కువగా దృష్టి పెట్టాడు.