Home » IND vs ENG 5th Test
ఓవల్లో భారత జట్టు విజయం సాధించిన వెంటనే గౌతం గంభీర్ మైదానంలోకి వచ్చాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ను ముద్దులతో ముంచెత్తాడు. జట్టు సభ్యులను భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు.
సిరాజ్ చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్న సిరాజ్.. ఒక్క అడుగు వెనక్కు వేశాడు. ఆ అడుగు కాస్త ..
మూడోరోజు చివరి ఓవర్లో సిరాజ్ వేసిన అద్భుత బంతికి క్రాలీ ఔట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది...
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే గంభీర్.. నవ్వుతూ కనిపించడం చాలా అరుదు. అలాంటింది ఆకాశ్ దీప్ ఆఫ్ సెంచరీతో ..
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాట్తోనూ బాల్తోనూ అదరగొడుతున్నాడు. తాజాగా.. ఓవల్ మైదానంలోనూ ఆఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు..
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు.
మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్తో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న జో రూట్ను ఔట్ చేసిన విధానం అద్భుతమనే చెప్పొచ్చు.
రెండో సెషన్ ఆరంభంలోనే లేని పరుగుకు ప్రయత్నం చేసి శుభ్మన్ గిల్ రనౌట్గా పెవిలియన్ బాటపట్టాడు.
"అవే టెస్ట్ సిరీస్"లో కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
ఓవల్ మైదానంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మైదానం చీఫ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవపై టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించారు.