Home » IPL 2025
భారత్, పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదరడంతో ఇప్పుడు క్రికెట్ ప్రేమికుల దృష్టి ఐపీఎల్ పై పడింది
విదేశీ ఆటగాళ్లు పాక్ నుంచి దుబాయ్ చేరే వరకు భయం భయంగా గడిపారట.
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ మళ్లీ ప్రారంభం కాబోతుంది. కొత్త షెడ్యూల్ అతి త్వరలో విడుదల కానుంది.
IPL 2025 : భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఐపీఎల్ 2025 వచ్చే వారం తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
IPL 2025 : మిగిలిన 16 ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించేందుకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ స్టేడియాలను బీసీసీఐ షార్ట్లిస్ట్ చేసినట్టు సమాచారం
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు 58 మ్యాచ్ లు పూర్తయ్యాయి. మే8న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 59వ మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రంకావడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది..
"అవన్నీ గెలిస్తే ప్లేఆఫ్స్కు చేరుకునే అవకాశం కచ్చితంగా ఉంటుంది" అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
రాబోయే రోజుల్లో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో IPL 2025 పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.