Home » IPL 2025
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడో విజయాన్ని సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముంబైలో మ్యాచ్ జరిగింది.
అంతకంటే ఒక్క మ్యాచ్ అధికంగా ఓడిపోయినా ఆ జట్టు ప్లేఆఫ్లో స్థానం సంపాదించే అవకాశం అంతగా ఉండదు.
సీఎస్కే ప్లేఆఫ్స్కు చేరుకునే ఆప్షన్ సవాలుతో కూడుకున్న విషయమే.
సాధారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఫామ్లో ఉంటే వారి బ్యాటింగ్ విధ్వంసాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాకిచ్చింది. భారీగా జరిమానా విధించింది.
మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో సన్ రైజర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన సిరాజ్..
జట్టులోకి బుమ్రా ఎంట్రీ స్పష్టత వచ్చినా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి తుది జట్టులో చేరతాడా.. లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసింది.