Home » IPL 2025
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది.
ఇటీవలే ఈ గ్రౌండ్లో 280 పరుగులు చేశామని చెప్పాడు.
బ్యాటర్లలో సూపర్ జెయింట్స్ ఆటగాడు నికోలస్ పూరన్ 201 పరుగులు బాది అగ్రస్థానంలో ఉన్నాడు.
ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఆ మ్యాచ్ లో బుమ్రా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ జట్టుపై ఓటమి తరువాత పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వెల్లడించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.
గత సీజన్లోనూ ఇదే తరహా ప్రచారం నడిచింది. అయితే, ఆ ఊహాగానాలకు తెరదించుతూ..
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ లు రెండూ ఒకటి కావు. వీటి మధ్య చాలా తేడా ఉంది.