Home » IPL 2025
ఆదివారం చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించింది బాలీవుడ్ ముద్దు గుమ్మ మలైకా అరోరా.
ధోని ఔటైన తరువాత సీఎస్కే మహిళా అభిమాని ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్ తో మ్యాచ్లో ఓడినప్పటికి పాయింట్ల పట్టికలో చెన్నై ఓ స్థానాన్ని మెరుగుపరచుకుంది.
రాహుల్ ద్రవిడ్ను ధోని పరామర్శించాడు
రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
ఓపెనర్ల వైఫల్యంతో పాటు ఫీల్డింగ్లో తప్పిదాలు తమ విజయావకాశాలను దెబ్బతీశాయని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.
మ్యాచ్ అనంతరం ఆర్ఆర్ జట్టు ప్లేయర్ అభిషేక్ పోరెల్ మాట్లాడుతూ అక్షర్ పటేల్ కెప్టెన్సీ, కేఎల్ రాహుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
నితీశ్ రాణా అశ్విన్ వేసిన నాల్గో బంతిని క్రీజు వదలి ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. ఇది పసిగట్టిన అశ్విన్.. బంతిని వైడ్ బాల్ వేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
ఎస్ఆర్హెచ్కు మరో ఓటమి ఎదురైంది. విశాఖ మ్యాచులో రాణించలేకపోయింది.