Home » ISRO
అంతరిక్ష రంగంలో ప్రస్తుతం భారత్ దేశం అగ్రదేశాల సరసన చేరింది. అతి తక్కువ బడ్జెట్ తో ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేపట్టడమే కాకుండా.. వాటిని విజయవంతంగా తీరాలకు చేర్చుతోంది.
సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది.
సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది.
ఆదిత్య-ఎల్1ని 2023 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. అప్పటినుంచి..
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ -సీ58 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ఇస్రో నూతన సంవత్సరం ప్రారంభం రోజు నింగిలోకి ప్రయోగిస్తున్న పీఎస్ఎల్వీ -సీ58 ప్రయోగం కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
ISRO: ఇవేగాక జియో ఇంటెలిజెన్స్ కు సంబంధించి శాటిలైట్లపై కూడా ఇస్రో దృష్టి సారించింది.
భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 విజయం దిశగా దూసుకెళ్తోంది. 2024 జనవరి 6న ఆదిత్య ఎల్1 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకుంటుంది.
లెగ్రాంజ్ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉపగ్రహాన్ని మొదట జియో ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
2040 నాటికి తొలిసారిగా చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపాలని యోచిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.