Home » ka paul
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వైజాగ్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని కేఏ పాల్ అన్నారు.
కులాలు, మతాలు చూడకుండా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ డిమాండ్ చేశారు.
నాకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ మాజీ సీఎం అయ్యారని పాల్ అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80సార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వలేదని వాపోయారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకు వెళ్లారు. అయితే, అపాయింట్మెంట్ లేదని సెక్యూరిటీ సిబ్బంది పాల్ ను పంపించివేశారు.
ఏపీలో ఉన్న 175 మంది అభ్యర్థులు 100 కోట్లు, 50 కోట్లు మీరు చంద్రబాబుకి ఇచ్చి చిత్తుచిత్తుగా ఓడిపోయేకంటే ఒక్క చాలెంజ్ చేస్తున్నా. నేను నా లైఫ్ లో ఓడిపోలేదు. చంద్రబాబు 14ఏళ్లు ఏం చేశారు?
రూ.1000కోట్లు అడిగారు.. ఇప్పుడు పార్టీ పెట్టేశారంటూ జేడీ లక్ష్మినారాయణ కొత్త పార్టీపై కేఏ పాల్ వ్యాఖ్యలు
టీడీపీ సభకు 600 కోట్లు ఖర్చు చేశారు.. బుద్ధిఉన్నవాడు ఎవరైనా చంద్రబాబుకు ఓటేస్తారా అంటూ పాల్ విమర్శించారు. జగన్ కు ప్రభుత్వాన్ని ఎలా నడపుతున్నారో ..
బీజేపీ, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేసినా జనసేనకు కనీసం డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను కేఏ పాల్ పరామర్శించారు. కేసీఆర్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
అంజన్ కుమార్ ని రేవంత్ చీఫ్ అడ్వైజర్ గా నియమించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని వెల్లడించారు.