Home » Lok Sabha elections 2024
4 నెలలుగా తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు.. చేరికలు ఎందుకు అంటూ
బీజేపీపై విమర్శలు చేస్తున్న వారందరూ పని పాట లేనివారే. అర్థం లేని విమర్శలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 6వేల కోట్ల రూపాయలు డబ్బు, మద్యం పట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ టికెట్ దక్కించుకున్న ఓ మహిళా నాయకురాలు భిన్నంగా స్పందించారు. తనకు టికెట్ వద్దని వాపస్ ఇచ్చేశారు. ఆమె ఎందుకిలా చేశారంటే..?
Asaduddin Owaisi: రిజర్వేషన్లను తొలగించాలన్నదే బీజేపీ లక్ష్యమని అసదుద్దీన్ తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకే..
నామా నాగేశ్వరరావును బక్రా చేయడానికి కేసీఆర్ ఖమ్మం బరిలో నిలిపాడు. నామాకు నేను సూచన చేస్తున్న.. కేసీఆర్ మాటలు వినకు.
తాను ఎంపీగా పోటీ చేసిన త్రిశూర్లో 73 శాతం పోలింగ్ నమోదైందని, కేరళలో ఈసారి బీజేపీ 6 సీట్లు గెలిచే అవకాశం ఉందని మలయాళ సినీ నటుడు సురేష్ గోపి అన్నారు.
కాంగ్రెస్ పేపర్ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. శిక్ష పడాలా? వద్దా? పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
మోదీ పాలనలో పేద, ధనికుల వ్యత్యాసం పెరిగింది. రైతులు మోదీపై పోరాటం చేయడంతో నల్ల చట్టాలు తాత్కాలికంగా ఆగిపోయాయి.