Home » Lok Sabha elections 2024
ఈడీ, సీబీఐ కేసులు.. విపక్షాలు ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలున్నచోట, మోదీని ప్రశ్నించే నాయకులపై అక్రమ..
ఈ పరిస్థితుల్లో అనకాపల్లి అభ్యర్థి ఎంపిక వైసీపీ అధిష్టానానికి సవాల్గా మారింది. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉన్నందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది పార్టీ.
ఎక్కువ మంది నేతల వైఖరి చూస్తుంటే ఉగాదిపై నెపం మోపి తప్పించుకుంటే ఈ నెల రోజుల ఖర్చు తగ్గించుకోవచ్చనే ఆలోచనే ఎక్కువగా కనిపిస్తోంది.
టీడీపీ లిస్టులో నాలుగు నియోజకవర్గాలకు ఎందుకు చోటు దక్కలేదు? కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారా?
ఇప్పటివరకు బీజేపీ అధిష్టానం 291 మంది అభ్యర్థులను ప్రకటించింది.
అటు సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ బరిలో ఉన్నారు.
బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతుంటే కార్యకర్తలు బాధపడుతున్నారని వీహెచ్ అన్నారు.
GHMCలో పాగా వేయడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని గ్రేటర్పై పట్టు సాధించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.
Congress: నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది తేలకపొవటంతో కొత్తగా మరికొంత మంది ఆశావహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
పార్టీని కాపాడుకునేందుకు ఓడిపోతామని తెలిసినా ఒకసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం పోటీలో నిలిపాము.