Home » MS Dhoni
IPL 2025 : కెప్టెన్ ఎంఎస్ ధోని సారథ్యంలో చెన్నై జట్టు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, సీఎస్కే మళ్లీ విఫలమైంది. వరుసగా ఐదోసారి పరాజయం పాలైంది. కోల్కతా 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో చెన్నై కెప్టెన్గా ధోనీ వ్యవహరించాడు.
శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్కే విజయాల బాట పట్టాల్సిందే.
రుతురాజ్ ఫుట్బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి వేగంగా పరుగులు చేసే ప్లేయర్ అవసరం.
మరి ధోని రాకతో అయినా సీఎస్ కే భవితవ్యం మారుతుందేమో చూడాలి.
చెన్నైతో మ్యాచ్ అంటే చాలు పిచ్తో సంబంధం లేకుండా తొలుత బ్యాటింగ్ తీసుకుని 180 పైకి పరుగులు నిర్దేశించి మ్యాచ్లు గెలిచేస్తున్నారు.
కేకేఆర్తో మ్యాచ్లో రిషబ్ పంత్ బ్యాటింగ్కు రాలేదు.
హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎంఎస్ ధోనిలకు స్పష్టమైన ప్రణాళిక లేదని షేన్ వాట్సన్ అన్నాడు.