Home » MUMBAI INDIANS
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16.2 ఓవర్లలోనే 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ముంబై ఇండియన్స్ ఓటమి అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ జట్టు ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.
IPL 2025 : ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబైపై గుజరాత్ విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరు
ముంబై తరుపు దీపక్ చాహల్ ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు.
ముంబై ఇండియన్స్ జట్టులో 11మంది ప్లేయర్లలో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో బౌలర్లు, బ్యాటర్లు ఉన్నారు. అయితే..
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
మరో రెండు రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభమవుతున్న వేళ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మీడియా సమావేశంలో మాట్లాడారు..
డబ్ల్యూపీఎల్ టోర్నీ ఛాంపియన్స్ గా ముంబై ఇండియన్స్ రెండోసారి నిలిచింది.
వరుసగా మూడోసారీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నిరాశే ఎదురైంది. గత రెండు సీజన్లలో ఫైనల్స్ వరకు దూసుకొచ్చిన ఢిల్లీ జట్టు..