Home » PM Modi
ఎన్సీడీసీ కార్యనిర్వాహక సంస్థగా వ్యవహరిస్తుంది. ఇది రుణాల పంపిణీ, పర్యవేక్షణ, అమలు, ఫాలో-అప్, రికవరీ బాధ్యతలు వహిస్తుంది. ఇది నేరుగా అర్హత ఉన్న సహకార సంఘాలకు లేదా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రుణాలు ఇస్తుంది.
"మనం అమెరికాతో సానుకూలంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోతే ఇతర మార్కెట్ల వైపు వెళ్లాలి. మనదేశం చైనాలా ఎగుమతులపై ఆధారపడదు. మన దేశంలో బలమైన అంతర్గత మార్కెట్ ఉంది. ఒప్పందం సాధ్యపడకపోతే, వెనక్కి తగ్గాల్సి వస్తుంది” అన్నారు.
ఢిల్లీలోని ప్రధానినరేంద్ర మోదీ నివాసంలో ఆయనను ఇవాళ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు కలిశారు. ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ వార�
ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావును అభినందించారు.
"అప్పట్లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సమయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాంటి కామెంట్లే చేశారు. మన పైలట్ అభినందన్ పాకిస్థాన్ ఆర్మీకి దొరికినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు" అని అన్నారు.
"కాంగ్రెస్ తాము లాభపడాలనే స్వార్థంతో వ్యవహరించింది. భద్రతా బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. ప్రపంచదేశాల నుంచి మనకు మద్దతు లభించినా, కాంగ్రెస్ మాత్రం మన సైనికుల ధైర్యానికి మద్దతు ఇవ్వలేదు" అని మోదీ అన్నారు.
"పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలపై దాడి చేయబోమని పాక్కు ముందే చెప్పామని అన్నారు. మన వైమానిక దళానికి స్వేచ్ఛ ఇవ్వాలి" అని రాహుల్ అన్నారు.
మోదీ దెబ్బకు మాల్దీవులకు తత్వం బోధపడిందా ?
‘కార్గిల్ విజయ్ దివస్’కు 26యేళ్లు నిండిన సందర్భంగా.. అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది.
ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటనలో భాగంగా గురువారం భారత్ - యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయబోతున్నారు.