polling

    ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్‌

    April 14, 2019 / 02:19 PM IST

    అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. 85.92 శాతం పోలింగ్‌తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మునుపెన్నడు లేని విధంగా ప్రకాశం జిల్లాలో భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంపై జిల్లా అధికారులు �

    వాడెవడండీ బాబూ : ఆ సీమ పోలింగ్ బూతుల్లో మంత్రించిన ఆవాలు

    April 13, 2019 / 10:10 AM IST

    ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ హడావిడి.. ఎవరికి ఎన్నిఓట్లు పడుతున్నాయి.. ఎవరు ఎవరికి వేస్తున్నారు అంటూ ఉత్కంఠ.

    5 నెలల్లో ఇంత మార్పా : తెలంగాణలో 62.69 శాతం పోలింగ్

    April 13, 2019 / 02:27 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 11, 2019) 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ అధికారికంగా ప్రకటించారు. 62.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ లోక్�

    టీడీపీదే విజయం, 130 స్థానాలు కైవసం : చంద్రబాబు జోస్యం

    April 12, 2019 / 02:36 AM IST

    అమరావతి : ఏపీలో ఓట్ల పండుగ ముగిసింది. గురువారం(ఏప్రిల్ 11,2019) అసెంబ్లీ(175), లోక్ సభ(25) స్థానాలకు పోలింగ్ జరిగింది. భారీ పోలింగ్ శాతం నమోదైంది. 80శాతం

    బద్దకించిన నగరవాసులు : హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్

    April 12, 2019 / 02:21 AM IST

    భాగ్యనగర వాసులు బద్ధకించారు. తమ భవిష్యత్తును నిర్దేశించే నాయకులను ఎన్నుకునేందుకు ప్రజలు ముందుకు రాలేదు. రాష్ట్రంలోనే సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. నగర ఓటర్లలో సగం మంది కూడా తమ హక్కును విన�

    ముగిసిన తొలిదశ : 55 శాతం పోలింగ్ 

    April 12, 2019 / 02:13 AM IST

    సార్వత్రిక ఎన్నికలలో భాగంగా 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోక్ సభ స్థానాలకు జరిగిన తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. చెదు

    పెరిగిన పోలింగ్ శాతం మాకే అనుకూలం : భారీ మెజార్టీతో గెలుపు ఖాయం

    April 12, 2019 / 01:34 AM IST

    హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 80శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ కానుంది అనేది చర్చకు దారితీసింది. ఏ పార్టీ అధికారంలోకి రానుందనేది ఆసక్తికరంగా మారింది. గురువారం(ఏప్రిల్ 11,

    APలో ఓట్ల వర్షం : 80 శాతం పోలింగ్!

    April 12, 2019 / 01:29 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్లు, పట్టణాల్లో ఓట్ల వర్షం వెల్లువెత్తింది. ఎండలు మండుతున్నా ప్రజలు వెనుకడగు వేయలేదు.

    ఈవీఎంల మొరాయింపు : కృష్ణా జిల్లాలో ఇంకా కొనసాగుతున్న పోలింగ్

    April 11, 2019 / 03:42 PM IST

    కృష్ణా జిల్లాలో ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. ఈవీఎంల మొరాయింపుతో 2 నుంచి 4 గంటల వరకు ఆలస్యంగా అయింది. దీని ప్రభావంతో పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. మచిలీపట్నం, గన్నవరం, చల్లపల్లి, బాపులపాడు, గుడవాడ, మైలవరంలో పోలింగ్ కొనసాగుతోంది. భారీగా క్యూలైన్లలో న�

    పోలింగ్ సిబ్బంది ఓవరాక్షన్ : ఫ్యాన్‌కు వేయమంటే.. సైకిల్‌కి నొక్కింది

    April 11, 2019 / 08:05 AM IST

    గుంటూరు : పోలింగ్ బూత్ లలో కొంత మంది అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వృద్ధుల ఓటు విషయంలో తారుమారు చేస్తున్న సంఘటన వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నూజండ్ల మండలం  పమిడిపాడులో అధికారిణి ఓవరాక్షన్ చేసింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని �

10TV Telugu News