Home » sourav ganguly
ఐపీఎల్ 2019 సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కు సలహాదారునిగా వ్యవహరిస్తున్న గంగూలీ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. దాదాపు ప్లే ఆఫ్ రేసులో ఖాయం కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లకు సౌరవ్ గంగూలీ వ్యక్తిగతంగానూ సలహాలిస్తున్నాడు. ఈ మేర
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సొగసరి బ్యాట్స్ మెన్ వీవీ ఎస్ లక్ష్మణ్లకు BCCI అంబుడ్స్మెన్ నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సచిన్ జన్మదినాన్ని జరుపుకున్నారు. వరుస పెట్టి మాజీ క్రికేటర్లకు నోటీసులు
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐలో తాను నిర్వహిస్తోన్న కీలక పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏ జట్టులోనైనా ఓపెనర్ బలంగా స్థిరపడిపోతే అతణ్ని ఆపడం ఎవరితరం కాదంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ధావన్ అలా రెచ్చిపోతే భారత్కు తిరుగులేదని గంగూలీ వెల్లడించాడు. శుక్రవారం జరిగిన కోల్కతా వర్సెస్ ఢిల్లీ మ
ఐపీఎల్ 2019 ఆరంభమైనప్పటి నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్లోనూ విజయం దక్కించుకోలేదు. ఇలా కోహ్లీ ఒక్కడే కాదు.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. ఓపెనింగ్ బ్యాట్స్మన్ ధావన్కు సలహాలివ్వడంతో పాటు కోల్కతా జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. శనివారం కోల్కతా నైట్ రైడర్స్కు ఢిల్లీ క్యాపిటల్స్కు మధ్య జరగాల్సిన మ్యాచ్కు నెట్స్లో ధావన్ తీవ్రంగా ప్రాక్
టీమిండియాలో సంచలనం… అప్పటివరకూ ట్రిపుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్ లేడు. తొలి సారి పాకిస్తాన్ గడ్డపై 531 నిమిషాల పాటు 375 బంతులు ఎదుర్కొని 39 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 309 పరుగులు పూర్తి చేశాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. సరిగ్గా 15ఏళ�
భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్ విజయంతో వెనుదిరిగింది. విదేశాల్లో విజయాలు దక్కించుకున్న టీమిండియా సొంతగడ్డపై చేతులెత్తేసింది. ఈ ప్రదర్శన పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తపరిచాడు. ఇది ముమ్మాట�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు? గతేడాది సొంతగడ్డపై వెస్టిండీస్తో తలపడిన సిరీస్లోనే ధోనీ రిటైర్ అయిపోతున్నాడంటూ విమర్శలు వచ్చాయి.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం క్రికెటర్లలోనూ పాక్ దేశంతో ఆడకూడదనే వ్యతిరేకత కనిపించింది. ఈ క్రమంలోనే గంగూలీ, హర్భజన్లు ఘాటుగా స్పందిస్తూ.. పది జట్లు ఆడుతున్న ప్రపంచ కప్లో పాక్ ఆడకపోతే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. గంగూలీ అయితే పాక్ను అన్న�