Home » Srisailam
కర్నూలు ఉమ్మడి జిల్లాలో శ్రీశైలంతో పాటు యాగంటి, మహానంది, ఉరుకుంద పుణ్యక్షేత్రలకు భక్తుల తాకిడి పెరిగింది.
తీరు మార్చుకోని ప్రశాంత్ మళ్లీ అదే పంథా మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా తన తెలివి తేటలతో శ్రీశైలం ఆలయ పోలీసులనే బురిడీ కొట్టించాలనుకున్నాడు. కానీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదిపై ఉన్న డ్యామ్లు అన్ని నిండుకుండలా మారాయి.
అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు ఆపేశాడు. కారులోని వారందరూ వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం ప్రాంతంలో చిరుత సంచారం యాత్రికులను భయాందోళనకు గురిచేస్తుంది. గతంలోకూడా ఈ ప్రాంతంలో అనేకసార్లు చిరుత పులులు సంచరించాయి.
చిరుత పులి సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. Srisailam Cheetah
మంటలు ఇతర షాపులకు విస్తరించకుండా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. అగ్ని ప్రమాదం ధాటికి సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
ఈ హుండి లెక్కింపులో బంగారం 172 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి 10 కేజీల 350 గ్రాములు లభించాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు, శివసేవకులు, భక్తులు పాల్గొన్నారు.
వాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుంను ప్యాకేజీలో చేర్చారు.