Home » sunrisers hyderabad
ఐపీఎల్ లో టఫ్ ఫైట్. ఎలాగైతే ముగింపు పలికింది. పంజాబ్ జట్టు 6వికెట్ల తేడాతో హైదరాబాద్ పై గెలుపొందింది. చేధనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆరంభం నుంచి ఒకే దూకుడు ప్రదర్శించింది. కేఎల్ రాహుల్(71)తానొక్కడే అనే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 151 పరుగుల లక
మొహాలీ వేదికగా సన్ రైజర్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ను పంజాబ్ బౌలర్లు వణికించారు. బౌలర్లకు బాగా అనుకూలించే పిచ్ కావడంతో బౌలింగ్ ప్రధాన బలంగా మ్యాచ్ ను దక్కించుకునే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెచ్చిపోయింది. ఈ క్రమంలో తడబడుతూ బ్యాటింగ్ చేస్తూనే 4వ�
పంజాబ్ లోని మొహాలీ వేదికగా హైదరాబాద్.. పంజాబ్ జట్లు తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న ఈ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు 3 విజయాలు, 2 ఓటములతో సమానంగా 6 పాయింట్లతో బరిలోకి దిగుతుండగా ఈ ఫైట్ టఫ్ గా మార
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరిగిన పోరులో హైదరాబాద్ చిత్తుగా ఓఢిపోయింది. హైదరాబాద్ నిర్దేశించిన స్వల్ప టార్గెట్ ను సైతం చేధించలేక 40 పరుగుల వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముంబైని భారీగా కట్టడి చేశారని భావిస్తే అంతకంటే తీవ్రమై�
హైదరాబాద్ వేదికగా జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 7 వికెట్లు నష్టపోయి 137పరుగుల టార్గెట్ నిర్దేశించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై పరుగుల చేయడంలో తడబడింది. ఆరంభం నుంచి ముంబైను కట్టడి చేస్తూ వచ్చిన హైదరాబాద్ చివరి 2 ఓవర్లలో 39 పరుగులు సమర్
సొంతగడ్డపై హైదరాబాద్ భీకరమైన పోరుకు ముంబై ఇండియన్స్ తో తలపడేందుకు సమాయత్తమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆడిన 4 మ్యాచ్ లలో 3 మ్యాచ్ లు గెలిచిన హైదరాబాద్.. రెండు మ్యాచ్ లలో మాత్రమే విజయం దక్కించుకున్న ముంబై ఇండియన్
సన్ రైజర్స్ ధాటిని ఢిల్లీ తట్టుకోలేకపోయింది. గేమ్ అంతా హైదరాబాద్ చేతుల్లోనే ఉంచుకుంది. 130 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన సన్ రైజర్స్ 18.3ఓవర్లకే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత మ్యాచ్లో వీర బాదుడుతో జట్టుకు విజయాన్నందించిన బెయిర్ �
సన్రైజర్స్ హైదరాబాద్ అధికారిక ట్విట్టర్ చేసిన పోస్టు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. సాక్షి-ధోనీల లవ్ స్టోరీ మళ్లీ రిపీట్ అవనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్తో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ ప్ల�
బెంగళూరు మరో సారి ఓటమి బాట పట్టింది. ఐపీఎల్లో భాగంగా సొంతగడ్డపై జరిగిన సమరంలో సన్రైజర్స్ హైదరాబాద్ వీర బాదుడుకు బెంగళూరు బెదిరిపోయింది. ఈ క్రమంలో ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే 118 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్�
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా బెంగళూరు జట్టుతో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మోత మోగించింది. ఇప్పటి వరకూ ఆ జట్టు సాధించనంత అత్యధిక స్కోరును నమోదు చేసి రికార్డు సృష్టించింది. 2017 హైదరాబాద్ వేదికగా కోల్కతా జట్�