Home » TDP
అసలు మిగులు జలాలు, నికర జలాలు అంటే ఏంటో జగన్ రెడ్డికి తెలుసా?
టికెట్ దక్కించుకున్నప్పటికీ అందరినీ కలుపుకొని పోవడంలో జయచంద్రారెడ్డి పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ లీడర్లే చెబుతున్నారు.
టీడీపీపై అటాక్ చేయబోయి..వైసీపీని ఇరకాటంలో పడేయడమే కాదు..ఇప్పటికే కేసులు ఫేస్ చేస్తూ ఇబ్బందులు పడుతున్న వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇరికించేలా పేర్నినాని మాట్లాడారన్న చర్చ జరుగుతోంది.
వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పెద్దగా మాట్లాడడం లేదు.
పనితీరు ఆధారంగా పదవులు కల్పించడం, సామాజిక, ప్రాంతీయ న్యాయం, కూటమి పార్టీలకు గౌరవం ఇవ్వడం..ఇవన్నీ సీఎం లక్ష్యాలని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు
ఇది ప్రజల మీద జరిగిన కుట్ర. ఇది దేశ ద్రోహ నేరంగా పరిగణించాలని సీఎంను కోరతా.
ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఇది టీడీపీ శ్రేణుల పనే అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాటల యుద్ధంపై హీట్ కొనసాగుతుండగానే..సొంత పార్టీ నేతల టూర్ను తన అనుచరుల చేత అడ్డుకుని ఇంకో రచ్చ చేశారు బుడ్డా రాజశేఖర్.
అసవరమైతే పిఠాపురంతో పాటు మిగతా 20 నియోజకవర్గాల్లో పర్యటనలు కూడా చేయాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.
ఎన్నికల్లో గెలిచామంటే నాలుగేళ్లు పాలన మీదే దృష్టి పెట్టి లాస్ట్ వన్ వయర్లో ఎలక్షన్స్ కోసం పనిచేసే వారని..కానీ ఇప్పుడు స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోందంటున్నారు.