Home » Three
new corona cases registered in Telangana : తెలంగాణలో కొత్తగా 461 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 108 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2,86,815 కు చేరుకున్నది. రాష్ట్రంలో ఇప్పట
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి నుంచి ముగ్గురు కరోనా రోగులు పరారయ్యారు. బ్లాక్ నెం.216 నుంచి శ్రీనివాసరావు, నారాయణ రెడ్డి, రామలక్ష్మణరెడ్డి వైద్య సిబ్బంది కళ్లుగప్పి ముగ్గురు రోగులు వెళ్లిపోయారు. పేషెంట్స్ పరారీపై రిమ్స్ సూపరింటెండెం�
కరోనా భయంతో ఇంటి మనిషినే పరాయిగా చూస్తోన్న ఈ రోజుల్లో ఓ ముగ్గురు మహిళలు.. యువకుల ప్రాణాలు కాపాడారు. నీళ్లల్లో కొట్టుకుపోతున్న యువకులను కాపాడేందుకు ఒంటిపై ఉన్న చీరలను అందించి అమ్మగా మారి వారికి పునర్జన్మ ఇచ్చారు. తమిళనాడ�
ఎల్జీపాలిమర్స్ ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. హైపవర్ కమిటీ, కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. పర్యావరణ శాఖ రీజనల్ అధికారి ప్రసాద్ రావు, పీసీబీ జోనల్ అధికారి లక్ష్మీనారాయణతోపాటు ఫ్యాక్టరీస్ డి
భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం. దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్ రైళ్లను జత చేసి ఒకే రైలుగా విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్ పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కు చెందిన మూడు గూడ్స్ రైళ్లను జత చేసి నడిపి నూత�
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చర్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెద�
ఉపరితల ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో రాగల మూడు రోజులు గ్రేటర్ హైదరాబాద్ లో అకడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోలులో దారుణం జరిగింది. ముగ్గురు కూతుళ్లను ఓ కసాయి తండ్రి హత్య చేశాడు.
మహారాష్ట్రలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని పోలీసులు చేధించారు.
నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి