Home » TTD
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి అధికారులు ప్రాథమిక నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేసినట్లు తెలిసింది. ఇదులో ఘటనకు ప్రధాన కారణాలను
తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
బాధితులను రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
చైర్మన్ వద్దకు వెళ్లి టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు.
కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతీరోజూ తిరుమల కొండపైకి ..
తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల వద్ద నుంచి సలహాలు, ఫిర్యాదులను ఈవో శ్యామలరావు స్వీకరించారు.
ఏఐ సాయంతో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం, టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్, తదితర ఆంశాలపై చర్చిస్తున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని అన్నారు.