Home » US
అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అల్జీమర్స్ ను ముందే గుర్తించే రక్త పరీక్షను కనుగొన్నారు. మెదడులో అమిలాయిడ్ బీటా అనే ప్రొటీన్లు అస్తవ్యవస్థంగా ఒకదానిపై మరొకటి ముడుచుకుపోయి ఒలిగోమర్స్ ను ఏర్పరుస్తామని తెలిపారు.
విదేశీ ప్రయాణికులకు అమెరికా గుడ్ న్యూస్ తెలిపింది. వీసా దరఖాస్తుదారులకు మరో ఏడాది పాటు ఇంటర్వ్యూ మినహాయింపు ఇచ్చింది. భారత్ తోపాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, వివిధ వృత్తి నిపుణులకు ఈ అవకాశం కల్పించింది.
అమెరికాలో మంచు తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీగా కురుస్తున్న మంచు ప్రభావంతో అనేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. ప్రస్తుతం అమెరికాలో శీతాకాలం నడుస్తోంది.
మంచు తుపానుతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. మరిగిపోయే నీరు కూడా మంచులా గడ్డకట్టిపోతోంది. మంచుతపానుతో 15లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
భారత సంతతి వ్యక్తికి అమెరికాలో మరో కీలక పదవి లభించింది. ఇండియన్-అమెరికన్ లాయర్ అయిన రిచర్డ్ వర్మను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ డిప్యూటీ సెక్రెటరీగా నియమించారు.
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ అంశం టాప్ సీక్రెట్ అని చెప్పాడు పంజాబ్ సీఎం భగవంత్ మన్.
అమెరికా, చైనా తర్వాత..రక్షణరంగంపై అధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. సరిహద్దుల్లో కవ్వించి రెచ్చగొట్టే చైనా, పాకిస్థాన్ దేశాలకు చెక్ పెట్టాలంటే ఆమాత్రం తప్పదనిపించేలా ఉంది ప్రస్తుత పరిస్థితులను చూస్తే..గల్వాన్, తవా�
ఉద్యోగుల తొలగింపులో బడా కంపెనీల బాటలోనే నడుస్తోంది సిస్కో సంస్థ .. 4,000మంది ఉద్యోగుల్ని తొలగింపు షురూ చేసింది.
సముద్రంలో ఇండియన్ నేవీని శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు.. మానవరహిత విమానాలే కాదు.. నీటి అడుగుల ఉండే నౌకలను కూడా ఇండియన్ నేవీ పరిశీలిస్తోంది. ఈ అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికిల్స్.. నీటి లోపల నిఘా పెట్టడం మాత్రమే కాదు.. అవసరమైతే దాడి చేసేందుకు �
అగ్రరాజ్యం మిలిటరీ అమ్ములపొదిలో మరో అల్ట్రామోడ్రన్ విమానం చేరింది. దాని పేరే బి-21 రైడర్ (B-21 Raider). ఇప్పటిదాకా రూపొందించిన మిలిటరీ విమానాల్లో ఇదే అత్యంత అధునాతనమైనంది అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. అమెరికా అమ్ములపొదిలోని బి-1 లాన్సర్, బి-2 స్పి�