usa

    అర్థరాత్రి గుట్టుచప్పుడుగా : భారత్ పై కోబ్రాబాల్ నిఘా

    March 28, 2019 / 01:07 PM IST

     భారత్‌ పై అమెరికా నిఘాపెట్టనట్లు తెలుస్తోంది. యాంటీ శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించినట్లు బుధవారం(మార్చి-27,2019)భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే.మిషన్ శక్తి పేరుతో కేవలం మూడు నిమిషాల్లోనే అంతరిక్షంలోని ఉపగ్రహాన్నివిజయవంగా భార�

    పుల్వామా దాడిలో కొత్త నిజాలు…వర్చువల్ సిమ్ లు వాడారు

    March 24, 2019 / 12:20 PM IST

    పుల్వామా ఉగ్రదాడి వెనుక కుట్రను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని జైషే ఉగ్రవాదులు వినియోగించుకొంటున్నారు.అధికారులు పుల్వామా కుట్రను ఛేదించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి.పుల్వామా దాడి కోసం కారుబా

    అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం

    March 14, 2019 / 03:19 PM IST

    అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న చలిగాలుల ధాటికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది.తుఫాను తీవ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఉత్తర కొలరాడా, తూర్ప

    జపాన్ తర్వాత ఇండియానే : అమెరికా సైనికులకు హైదరాబాద్‌లో ట్రైనింగ్ 

    March 14, 2019 / 11:11 AM IST

    హైదరాబాద్ : అమెరికా సైనికులు హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అమెరికాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ బృందం హైదరాబాద్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. అమెరికా తన సైనికులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు జపాన్‌లోని ఓకినావా తర్వాత భారత్‌లో

    అమెరికాను వణికిస్తోన్న మంచు తుఫాన్లు, టొర్నడోలు

    March 14, 2019 / 06:13 AM IST

    అగ్రదేశం అమెరికా.. టోర్నడో ధాటికి భయంతో వణికిపోతుంది. బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు ప్రజల్లో ప్రాణ భయాన్ని పుట్టిస్తున్నాయి. టెక్సాస్ సిటీ దాంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఈ ప్రకృతి బీభత్సాలకు పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మంచు తుఫాను, వరదలు, ట�

    భారత్ కు ట్రంప్ షాక్…ప్రాధాన్యత వాణిజ్య హోదా తొలగింపు

    March 5, 2019 / 05:23 AM IST

    భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చేందకు రెడీ అయ్యారు. భారత వస్తువులపై అత్యధిక పన్నులు విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ సోమవారం(మార్చి-4,2019) మరో సంచలన ప్రకటన చేశారు. 5.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు ఎలాంటి ట్యాక్స్ లు �

    అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23మంది మృతి

    March 4, 2019 / 05:20 AM IST

    అమెరికాలో మరోసారి టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. అలబామా రాష్ట్రంలోని దక్షిణ లీ కౌంటీలో ఆదివారం(మార్చి-3,2019) రెండు టోర్నడోలు విరుచుకుపడటంతో 23మంది  ప్రజలు చనిపోయారని, చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని, అనేకమంది గల్లంతయ్యారని,గల్లంత�

    మిసైల్స్ మీట్ : షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ట్రంప్-కిమ్

    February 27, 2019 / 12:29 PM IST

    ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి భేటీ అయ్యారు. వియత్నాం రాజధాని హనోయిలోని మెట్రోపాల్ హోటల్ వేదికగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) వీరిద్దరూ సమావేశమయ్యారు. ఇద్దరు దేశాధినేతలకు వెల్ కమ్ చెప్పేందుకు హోటల్ దగ్గరకు పె

    షాకింగ్ : ఉగ్రవాదుల కాళ్ల కింద అమెరికా, యూకే, ఇజ్రాయిల్ జెండాలు

    February 26, 2019 / 12:47 PM IST

    పాక్ భూభాగంలోని బాల్ కోట్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన శిబిరాల ఫొటోలు విడుదల అయ్యాయి. ఎంతో పకడ్బంధీగా నిర్మించుకున్నారు. ఆయా శిబిరాల్లోకి నడిచివెళ్లే మార్గం, మెట్లపై అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్ జాతీయ జెండాల రూపంలో రంగులు వేశ�

    అమెరికాలో దారుణం: దుండగుల కాల్పుల్లో తెలంగాణవాసి మృతి

    February 21, 2019 / 01:52 AM IST

    అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. తుపాకీ కాల్పులకు మరో తెలుగు వ్యక్తి బలయ్యాడు. ఫ్లోరిడాలో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లాకు చెందిన గోవర్ధన్ రెడ్డిని(45) దుండగులు కాల్చి చంపారు. గోవర్ధన్ రెడ్డి జీవనోపాధి కోసం అమెరికాకు వెళ్లి.. స్టోర్‌ మేనేజ�

10TV Telugu News