Home » Vijayashanti
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మహిళా నేత విజయశాంతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొద్దికాలంగా ఆమె బీజేపీని వీడుతున్నారని విస్తృత ప్రచారం జరిగింది. త్వరలోనే ఆమె కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో విజయశాంతికి చోటు దక్కలేదు.
కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతోందని అంతర్గత సమావేశాల్లో రగిలిపోతున్నారు విజయశాంతి.
కేసీఆర్పై పోటీకి..గజ్వేల్లో ఈటల, కామారెడ్డిలో విజయశాంతి
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన మైనంపల్లి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి.. ఆ స్థానంలో మరొకరిని టిక్కెట్లు ఇవ్వాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో అధిష్టానం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.
మల్కాజ్గిరి సీట్ నుంచి పోటీ చేస్తే విజయం పక్కా.. అనే కాన్ఫిడెన్స్తో నలుగురు ప్రముఖ నేతలు మల్కాజ్గిరి టిక్కెట్పై కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు.
బీజేపీ వ్యతిరేక మీడియా తన పైన చెబుతున్నదంతా ఊహాగాన సృష్టిత అవాస్తవం అని విజయశాంతి చెప్పుకొచ్చారు.
తనకు బీజేపీలో ఎవరితోనూ విభేదాలు లేవని కిషన్ రెడ్డి చెప్పారు. తాను మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిస్తే తప్పేంటని అన్నారు.
అధ్యక్షులు కిషన్ రెడ్డి నేతృత్వంలో డాక్టర్ లక్ష్మణ్, సంజయ్ సాధించిన ఫలితాల బాటలో బీజేపీ మరెన్నో గణనీయ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.
అక్కడ ఉండటం తనకు అసౌకర్యం, అసాధ్యమని విజయశాంతి అన్నారు.