Home » viral news
ఫోటోగ్రఫీ అద్భుతమైన కళ. ఎంతో క్రియేటివిటీతో తీసే కొన్ని ఫోటోలు అబ్బురపరుస్తుంటాయి. ఒక ఫోటో 'వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ది ఇయర్ 2024' కి గాను పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది.
తాపీ మేస్త్రీ కావలెను.. అంటూ హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ ఇచ్చిన ప్రకటన వైరల్ అవుతోంది.
వేలాదిమంది అంధులకు కంటి చికిత్స కోసం సాయం చేసిన యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్సన్ తాను ఇప్పుడు కంటి సమస్యతో బాధపడుతున్నట్లు ట్వీట్ చేసారు. అసలు ఎవరు ఈ జిమ్మీ డొనాల్డ్సన్?
ఎండిన నిమ్మకాయ వేలంలో రూ.1.5 లక్షల ధర పలికింది. ఆ నిమ్మకాయలో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? చదవండి.
నటి, మోడల్ పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్తో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ పరుల్ చావ్లా వెల్లడించారు.
నో పార్కింగ్ బోర్డులందు ఈ బోర్డు వేరయా అన్నట్లుంది బెంగళూరులోని ఓ భవనానికి తగిలించిన బోర్డు. అక్కడ కానీ మీ వాహనం పార్క్ చేసారో? శాపనార్థాలే... ఇక.
Anantha Sriram : ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం ఈరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంతోమంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంలో బ్రహ్మానందాన్ని కలిసిన ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ అద్భుతమైన పాట పాడారు. ఆ పాట సోషల�
విద్యార్ధులతో భారీ రద్దీగా ఉండే అమీర్ పేట ప్రాంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమీర్ పేట ప్రొఫెషనల్స్ కోట అంటున్నారు నెటిజన్లు.
యూకే ప్రధాని రిషి సునక్ 36 గంటల పాటు ఉపవాసం వైరల్ అవుతోంది. వారంలో 36 గంటలు ఉపవాసం ఉంటే మరి ఆ సమయంలో ఆయన ఏం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్ ప్రేమ జంట పుల్కిత్ సామ్రాట్-కృతి ఖర్బందాలకు నిశ్చితార్ధం జరిగిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే నిజమే అనిపిస్తోంది.