Home » Ysrcp
అవిశ్వాసం వీగిపోయి మేయర్ పీఠాన్ని తన ఖాతాలోనే ఉంచుకోవాలని వైసీపీ చూస్తోంది.
గతంలో 52 లో 43 డివిజన్లు గెలిచిన వైసీపీ.. మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.
ఏపీలో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి డైలీ ఎపిసోడ్గా మారిన లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ క్లైమాక్స్కు చేరుకుంటున్నాయి.
ఒకరు పోతే పది మంది నాయకులు పుట్టుకొస్తారనే ధీమాలో ఉన్నారట.
ఇలా పక్కా ఎవిడెన్స్ సేకరించి.. ఇప్పటివరకు అరెస్ట్ అయిన నేతలకు భిన్నంగా నానిని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
జగన్ అన్ని కులాలను గౌరవించారు. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు.
మొన్నటి విచారణలో ఆయన సీఐడీకి ఏం చెప్పారు..నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారనేదే వైసీపీ లీడర్లను కలవరపెడుతోందట. మీడియాకే కావాల్సినంత స్టఫ్ ఇస్తున్న విజయసాయి ఇక సీఐడీకి ఏమేం చెప్పారోనన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటివరకు మర్రి రాజశేఖర్తో కలిపి.. ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు.
గ్యాప్ క్రియేట్ చేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలు ఫలించవని అంటున్నారు కూటమి నేతలు. ఈ ఇద్దరి నేతల భేటీ సారాంశం ఏంటో రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Vijayasai Reddy : వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి వైఎస్ జగన్పై సంచలన ట్వీట్ చేశారు. కోటరీ వదలదు.. కోట కూడా మిగలదు.. ప్రజాస్యామ్యంలో కూడా జరిగేది ఇదే అంటూ ట్వీట్ చేశారు.