మళ్లీ షాకిచ్చిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగాయంటే?

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.91,900గా ఉంది.

మళ్లీ షాకిచ్చిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగాయంటే?

దేశంలో పసిడి ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.67,110గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,210గా ఉంది

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,260గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,360గా ఉంది
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.67,110గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,210గా ఉంది

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.91,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.91,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలోవెండి ధర రూ.100 తగ్గి, రూ.91,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100తగ్గి, రూ.86,900గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100తగ్గి, రూ.86,900గా ఉంది

Also Read: టెక్సాస్‌లో 90అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం.. దీని ప్రత్యేక ఏంటో తెలుసా? వీడియో వైరల్