తెలంగాణలో షిండేలు చాలా మందే ఉన్నారు

తెలంగాణలో ఏక్‌నాథ్‌ షిండేలు చాలా మందే ఉన్నారని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.