Botsa Satyanarayana : మార్చిలో ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలు

టెన్త్, ఇంటర్ పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.