Minister Mallareddy : ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక పూజలు
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ప్రముఖులు దర్శించుకుంటున్నారు. మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో తరలివెళ్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.