పవన్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ప్రధాని మోదీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు.