Vijay Sai Reddy : ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.