YS Jaganmohan Reddy : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్‌ జగన్‌ లేఖ

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు లేఖ రాశారు.