YS Vijayamma : విజయమ్మ బహిరంగ లేఖ.. నా సమక్షంలోనే ఆస్తుల పంపకం జరిగింది

వైసీపీ అధినేత జగన్‌, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదంపై తల్లి వైఎస్‌ విజయమ్మ స్పందించారు.