జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేసిన హీరో రామ్ చరణ్, ఉపాసన
తెలుగు రాష్ట్రాల్లో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో హీరో రామ్ చరణ్, ఉపాసనలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేసిన హీరో రామ్ చరణ్, ఉపాసన pic.twitter.com/Py2UPdyriC
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024