వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ..

వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు

YCP leader Jogi Ramesh

YCP Leader Jogi Ramesh : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో 15మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.