‘‘మాస్కు..అమ్మ ఒక్కటే మనల్ని కాపాడుతుంటారు’’అంటూ ఓ చక్కటి ఫోటోను పోస్ట్ చేశారు ముంబై పోలీసులు. ఈ ఫోటో చూస్తే వావ్.. ఎంత చక్కటి ఆలోచన ముంబైపోలీసులది అనిపిస్తుంది...
కరోనా వైరస్ సోకకగానే..భయ పడొద్దని, ధైర్యమే మందు..అని స్వీయనియంత్రణే రక్షణ అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలకు సూచించారు.
తిప్పతీగ.. ఈ పేరు వినే ఉంటారు. ఎక్కువగా పల్లెల్లో చూస్తుంటాం. పట్టణ శివార్లలోనూ, రోడ్ల పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ.. ఏదో పిచ్చి తీగ, ఎందుకూ పనికిరాదు అనుకుని లైట్ తీసుకుని ఉంటారు. కానీ,...
రాహుల్ కృష్ణ, ప్రియాంక నోముల హీరో హీరోయిన్లుగా, సందీప్ రాజ్ దర్శకత్వంలో.. సందీప్ రాజ్ ఫిలిమ్స్ మరియు వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అగ్రజీత’.. ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా దేశంలో డాండెనాంగ్ సిటీలోని...
us woman marries ex husbands father : మనసుకు నచ్చితే పెళ్లి చేసుకోవడం, కొంత కాలం తర్వాత విభేదాలు తలెత్తితే విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం ఈ రోజుల్లో సర్వ...
ఈ మధ్య కాలంలో మన సినిమాలో హీరోలు మరో హీరోకు అభిమానులుగా కనిపిస్తున్నారు. కథలో పాత్ర పరంగా మరో హీరోకు అభిమానులని చెప్పుకోవడంతో ఆ స్టార్ హీరో అభిమానులు కూడా సినిమాకు తోడై మార్కెట్ పరంగా...
మహారాష్ట్రలో కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రాణవాయువే(ఆక్సిజన్) కాదు.. కనీస వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. దీంతో వైరస్ బారిన పడి...
Dancer ariadna hafez dance in under water : స్టేజీమీద డ్యాన్సులు చూశాం. గల్లీల్లో డ్యాన్సులు చూశాం. రోడ్డులమీద డ్యాన్సులు చూశాం. కానీ నీళ్లలో డ్యాన్స్ చేయటం చూశారా? నీళ్లల్లో డ్యాన్స్ చేయటంమంటే ఏదో...
కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే మన ముందున్న ఆయుధాలు మూడే. ఒకటి మాస్క్.. రెండు శానిటైజర్.. మూడు సామజిక దూరం. అందుకే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరు మాస్క్ లేకుండా బయటకి రావద్దని మరీ మరీ...
ఎస్జీఎం నగర్ లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటుంన్నారు. భర్త ఆటోను తోలుతూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటోంది.
కరోనా టీకాల విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.250 అందిస్తున్న వ్యాక్సిన్లు బందు కానున్నాయి. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.
Dog vaccine for Corona in Chile : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో జరుగుతున్న పొరపాట్లు ఆందోళన కలిగిస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యంతో జనాల ప్రాణాలమీదకు వస్తోంది. మెడికల్ సిబ్బంది ఫోన్ మాట్లాడుతూ ఓ మహిళకు రెండుసార్లు...
చైనాలో కూడా ఇదే విధంగా జరిగింది. రద్దీగా ఉన్న ఓ వీధిలో ఓ వ్యక్తి..యువతితో కలిసి నడుస్తున్నాడు. అతని చేతికి ఓ బ్యాగ్ ఉంది. నడుస్తూ వస్తుండగా..బ్యాగ్ లో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో...
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన అభిమానులకి, మూవీ లవర్స్కి ఈద్ కానుక రెడీ చేశారు. ఈ రంజాన్కి ఎంటర్టైన్మెంట్ డోస్ డబుల్ చేశాడు సల్లూ భాయ్.. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్...
కరోెనా వ్యాక్సిన్ అమ్మకాలపై సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజులో 5 వేల 567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18 ఏళ్లు నిండిన వారందరికీ మే 01వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2021, ఏప్రిల్ 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం రాత్రి పెద్దఎత్తున గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురుగాలులు వీచాయి. గాలిదుమారం, వర్షం కారణంగా మామిడికాయలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
కరోనా పరిస్థితులపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు... ఆక్సిజన్, మందుల కొరత, వ్యాక్సినేషన్పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
యూత్ స్టార్ నితిన్ కెరీర్లో మైల్స్టోన్ మూవీగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ.. ‘మాస్ట్రో’. నితిన్ నటిస్తున్న 30వ చిత్రం ఇది.. రీసెంట్గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్కి ట్రెమండస్...
ఉచిత యాక్సెస్ కూడా దొరుకుతుంది. చిన్న కాఫీ షాపుల నుంచి హోటల్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, టూరిస్ట్ స్పాట్లలో ఫ్రీ వైఫై ..
వైద్య వృత్తి కేవలం ఉపాధి మాత్రమే కాదు, ఏ సంక్షోభంలోనైనా అనుసరించాల్సిన మతం. కరోనా సంక్షోభంలో ఒకరినొకరు దగ్గరికి వెళ్ళడానికి ప్రజలు భయపడుతుండగా, భోపాల్ లో ఇద్దరు వైద్యులు తమకు కరోనా సోకినప్పటికీ రోగులకు చికిత్స...
1710 doses of Covid-19 vaccine stolen : కరోనా సెకండ్ వేవ్ తో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వ్యాక్సిన్ వచ్చిందనే సంతోషం కొన్ని రోజులు కూడా లేకుండాపోయింది. మీకు నన్ను ఖతం చేయటానికి టీకా...
కోవిడ్ విశ్వరూపమేంటో గుంటూరు జిల్లాలోని ఈ స్మశానవాటికను చూస్తే తెలిసిపోతుంది. ఎటు చూసినా తగలబడుతున్న చితులే కనిపిస్తాయి.
రోనా మహమ్మారి వీర విజృంభణ కొనసాగిస్తుంది. గత ఏడాదికి మించి సెకండ్ వేవ్ మరింత హడలెత్తిస్తోంది. పాత రికార్డులు చెరిపేసేలా దేశంలో రోజు వారీ కరోనా లెక్కలు ప్రజలను వణికిస్తున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతుంటే...
పాపులర్ కమెడియన్ మధు నందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు..
కరోనా విలయతాండవం ఎలా ఉంటుందో.. గుంటూరు జిల్లాలోని ఈ స్మశానవాటికను చూస్తే తెలిసిపోతుంది. బొంగరాల బీడు స్మశాన వాటికలో నిత్యం పదుల సంఖ్యలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది.
నెగెవ్కు చెందిన బెన్ గురియోన్ యూనివర్సిటీ రీసెర్చర్లు డ్రైవింగ్ అనేది మ్యూజిక్ లేకుండా అసాధ్యం..
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ మొదలైంది. టీకా ధరలు కేంద్రానికి ఓ ధర... రాష్ట్రాలకు మరో ధర ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
‘ఓకే బంగారం’, ‘మహానటి’, ‘కనులు కనులను దోచాయంటే’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన హీరోగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా...
ఐపీఎల్ లో కోల్కతా నైట్రైడర్స్ టీమ్ వరుస పరాజేయాలతో నిరుత్సాహ పరుస్తుంది. గెలిచే మ్యాచ్ లను కూడా చేచేజాతుల జారవిడుస్తుంది. జట్టు ప్రదర్శనపై ఓనర్ షారుక్ ఖాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ మధ్య జరిగిన...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైరస్ ఉధృతి కొనసాగితే ప్రచార శైలిపై ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది.
మెక్సికోలోని ఓ క్లినిక్ లో ఏకంగా 80 మందికి బోగస్ టీకాలను ఇచ్చినట్లు నిర్ధారించారు. అయితే..ఈ టీకాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్లో రోగులకు ప్రాణవాయువు అవసరం మరింత ఎక్కువగా మారింది. అందరి దృష్టి ఉక్కు కర్మాగారాల్లోని ఆక్సిజన్ ప్లాంట్లపై పడింది.
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా దిగుమతి చేసుకుంటున్న రఫెల్ విమానాలు వరసగా మన సైన్యంలో చేరుతున్నాయి. నేడు ఫ్రాన్స్ నుంచి మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకోనున్నాయి.
German researchers found 3500 years old honey pot : భూమి పొరల్లో దాగున్న చరిత్ర పుటల్ని వెలికి తీసి ప్రపంచానికి ఆనాటి వైభవాలను..జీవిన శైలులను చూపించే పరిశోధకులు మరో అద్భుతమైన అత్యంత అరుదైన చరిత్రను...
Lock down news Hyderabad becoming vacant : హైదబాద్ గా పిలుచుకునే మన భాగ్యనగరం లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధుల్ని కల్పించింది. వలసజీవిని అక్కున చేర్చుకున్న భాగ్యనగరం నేడు మరోసారి ఖాళీ అవుతోంది. పొట్ట చేత...
సల్మాన్ ఖాన్ సినిమా థియేటర్లోకి వస్తుంది అంటే వారం ముందు నుంచే సందడి మొదలవుతుంది. ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి ఫ్యాన్స్ హంగామా చేస్తారు. కానీ కరోనా కారణంగా ఈ హంగామా అంతా మిస్ అవుతుంది.
కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో అద్భుతమైన ఫలితాలు ...
భారత్ను కరోనా మహాప్రళయం ముంచేస్తోంది. వైరస్ ఉప్పెన దాటికి ఇండియా కకావికలమవుతోంది. ప్రపంచంలో మరే దేశంలో మునుపెన్నడూ లేని విధంగా భారత్లో కరోనా కేసులు రికార్డయ్యాయి.
తెలంగాణ ప్రజలకు త్వరలోనే ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పనుంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ కూడా కరోనా టీకాలు ఉచితంగా ఇచ్చేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది.
హనుమంతునికి వేదాలు చెప్తున్నట్లుగా ఉందని వీ రామ బ్రహ్మం అనే కడపలోని యోగి వేమన యూనివర్సిటీ ..
ఆపరేషన్ ప్రహార్లో భాగంగా తమపై భద్రతా బలగాలు డ్రోన్ దాడులు చేశాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం వికల్ప్ పేరుతో మావోయిస్టు...
ప్రకాశం జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం 19 కీలక ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
సెలెబ్రెటీల పేర్లు చెప్పుకొని మోసాలకు పాల్పడే వారు ఎందరో ఉన్నారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని చెప్పి ఆశావహుల నుంచి లక్షలకు లక్షలు గుంజినవారు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు పాపులర్ షోలను టార్గెట్ చేసుకొని కొత్త...
భారత్ లో కరోనా కోరలు చాచింది. ప్రతి రోజు మూడు లక్షలకు చేరువలో కొత్తకేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఒకటి.. రెండు అవతారాల్లో కరోనా విజృభించగా మూడో అవతారం ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తున్న కోవిడ్-19ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నేడు 11 గంటలకు సమావేశం కానుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్కు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రితో వైద్య పరీక్షలు చేశారు. వైద్యులు మొత్తం ఆరు రకాల టెస్టులు నిర్వహించారు.