Tirumala : అఖండ హరినామ సంకీర్తన తిరిగి ప్రారంభం
తిరుమల కొండపై కోవిడ్ కారణంగా నిలిపి వేసిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం సోమవారం తిరిగి ప్రారంభమైంది.
Tirumala : తిరుమల కొండపై కోవిడ్ కారణంగా నిలిపి వేసిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం సోమవారం తిరిగి ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి జ్యోతి ప్రజ్వలన, పూజలు చేసి హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు.