YS Jagan Mohan Reddy : ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం జగన్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు ఆర్ధిక అంశాలను ఆమెతో చర్చించారు.
YS Jagan Mohan Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు ఆర్ధిక అంశాలను ఆమెతో చర్చించారు.
ఆర్ధిక లోటు భర్తీ,పోలవరం ప్రాజెక్టుకు నిధులు,ఏపీకి ఆర్ధిక సహకారం వంటి అంశాలపై ఆమెకు విజ్ఞాపనలు అందజేసారు. సీఎం జగన్ ఈ రోజు రాత్రి గం.9.30కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు.
Also Read : CM Jagan-PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ