Foreign Passengers : విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఐసోలేషన్లో ఉన్నారు-ఏపీ ప్రభుత్వం
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు మిస్సింగ్ అయ్యారని వస్తున్న కథనాలను ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు.
Foreign Passangers : విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు మిస్సింగ్ అయ్యారని వస్తున్న కథనాలను ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు. ఈ మధ్యకాలంలో విశాఖ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు విదేశాల నుంచి 30 మంది ప్రయాణికులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం ఇచ్చింది.
Also Read : Cyclone Jawad : ఉత్తరాంధ్రకు వర్ష గండం-ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిధ్ధం
30 మంది విదేశీ ప్రయాణికులు హోం ఐసోలేషన్లో ఉన్నట్లు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తెలియజేశారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.