Home » Author »Bharath Reddy
కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువ కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 11 జిల్లాలు, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పెంచిన భూముల ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి
"భారత దేశ నిర్మాణంలో రాష్ట్రియ స్వయంసేవక్ సంఘ్(RSS) కీలక పాత్ర పోషిస్తుంది". ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషానీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు బుధవారం స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూసి భయపడాల్సిన అవసరం మాకేంటి..? అని అంబటి రాంబాబు
ఉదయం అమీన్పూర్ పీఎస్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల వద్ద తుపాకీ ఉండడం గమనించిన స్థానికులు..వారిని అడ్డగించి ఘెరావ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ షోకాజుపై గట్టి వివరణ ఇచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు
అరబ్ దేశం కువైట్ లో రాజకీయ సంక్షోభం తీవ్రతరం అయింది. ఈక్రమంలో ప్రధాని సహా కేంద్ర మంత్రులు కేబినెట్ నుంచి వైదొలగుతూ కువైట్ రాజుకి మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు
ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
ఈ పర్యటన అనంతరం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్.. సాయంత్రం 5.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది
హైదరాబాద్ బోరబండకు చెందిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్ ఉదంతం మిస్టరీగా మారింది గోవా వెళ్లిన తనకు ఎవరో మత్తుమందు ఇచ్చి తన శరీరంలోని అవయవాలు దొంగిలించారంటూ డ్రైవర్ శ్రీనివాస్ చెప్పడం
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, రాజకీయ పరిణామాలపైనా అమిత్ షాకు వివరించనున్నారు గవర్నర్ తమిళిసై
బిల్డ్ అమరావతి పేరుతో ఢిల్లీకి చేరుకున్న జేఏసీ నేతలు, మహిళా రైతులు..పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులను కలిసి రాజధాని కోసం మద్దతు కోరారు
2021 ఏడాదికి గానూ..ఏకే సిరీస్ ఆయుధాలు, పిస్టల్స్, రాకెట్ లాంచర్లు, బాంబులు మరియు హ్యాండ్ గ్రెనేడ్లు మరియు మందుగుండు సామగ్రిని భారీగా స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు
ఈ యుద్ధం కారణంగా తాము మృతి చెందినా..మరొక ప్రాంతానికి వెళ్లినా పిల్లలు బ్రతికి బయటపడితే ప్రభుత్వం వారిని తమ వద్దకు చేర్చడమో లేక చేరదీయడమో చేస్తుందని భావించి వారు ఈ విధంగా చేస్తున్నా
ఓ మహిళ..తన కొడుకు వరుసయ్యే బాలుడిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని యుద్ధం సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
ప్రస్తుతం పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఆదేశ సుప్రీం కోర్టు మాజీ ప్రధాని గుల్జార్ అహ్మద్ ను ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇమ్రాన్ ఖాన్
తీవ్ర ఆర్ధిక మాంద్యంలో చిక్కుకుని, ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని స్థితిలో ఉన్న తమ దేశాన్ని ఆదుకోవాలంటూ శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాసా ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్ధించా
ఈనేపధ్యంలో అసలు పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి? డ్రగ్స్ ఎవరు వాడారు? బర్త్ డే పార్టీ ఎవరిది ? వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ జిల్లా సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించడంలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులతో సహా స్థానిక మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన నెలకొంది
మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ పై ఏకంగా రూ 9:30 పెంచాయి సంస్థలు. తాజా రేట్ల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.104.61కి చేరుకోగా, డీజిల్ రూ. 95.87కి చేరుకుంది