Home » Author »Bharath Reddy
రష్యన్ వార్తాపత్రిక ప్స్కోవ్స్కాయా గుబెర్నియా ప్రకారం, రష్యాలోని ప్స్కోవ్ ప్రావిన్స్లో ఒక యూనిట్ నుండి 60 మంది రష్యన్ పారాట్రూపర్లు యుక్రెయిన్లో పోరాడటానికి నిరాకరించారు.
మొబైల్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి రూ. 13,205 కోట్ల ఆదాయాన్ని కోల్పోయేలా చేసింది.
భారత్ లోనూ కరోనా XE వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్యశాఖ..ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీచేసింది
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 36 ఎగువ సభ స్థానాల్లో మెజారిటీని గెలుచుకోవడం ద్వారా రాష్ట్ర శాసన మండలిలో తమ సంఖ్యను పెంచుకునే విధంగా బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
కార్లలో సీటు బెల్టులు ధరించని వారికి విధించే జరిమానా విధంగానే హిజాబ్ ధరించే వారికీ పోలీసులు జరిమానా విధిస్తారని ఆమె పేర్కొన్నారు
తూర్పు యుక్రెయిన్లోని క్రామటోర్స్క్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన రాకెట్ దాడిలో దాదాపు 30 మందికి పైగా పౌరులు మృతి చెందారు.
కరోనా నియంత్రణ కోసం దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను జపాన్ ప్రభుత్వం గుర్తించినట్లు జపాన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది
హైదరాబాద్ లో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంపై బండి సంజయ్ స్పందిస్తూ..హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు
"దేశం చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని, విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని చీల్చేస్తున్నారు. మనం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలి
మహిళలను అత్యంత గౌరవంగా, మర్యాదగా చూసుకునే సంస్కృతి మాది అటువంటిది గవర్నర్ ను అవమానించాల్సిన అవసరం మాకు లేదని మంత్రి అన్నారు
ప్రస్తుతం మనం మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టానికి చేరుకుంటున్నామని ప్రముఖ భాషావేత్త మరియు తత్వవేత్త నోమ్ చామ్స్కీ అన్నారు.
రాష్ట్ర ఖజానాను దోచుకున్న చంద్రబాబు దొంగల ముఠా అంటూ సీఎం జగన్ ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి..ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో
రూ. 600 కోట్లతో సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెస్సింగ్ పార్క్ వద్ద రెండో ఫ్యాక్టరీ నెలకొల్పుతున్నట్లు HCCB ప్రకటించింది.
బొటనవేలి ముద్ర విషయంలో వాలంటీర్ కు మహిళకు మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసి చివరకు మహిళ మృతి చెందిన ఘటన చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో గురువారం వెలుగులోకి వచ్చింది
ఉచిత సర్వదర్శన టోకెన్లను దళారీలు రూ.300ల శీఘ్ర దర్శన టికెట్లుగా భక్తులకు అంటగట్టిన ఘటన ఒకటి తాజాగా తిరుమలలో వెలుగు చూసింది.
ఇప్పటికే వాడుకలో ఉన్న బోయింగ్ 767 ప్యాసింజర్ విమానాలకు కొద్దీ పాటి మార్పులు చేసి గగనతల ఇంధన వాహకాలుగా వినియోగించేలా భారత ప్రభుత్వం ఆలోచన చేసింది
తెలంగాణ వ్యాప్తంగా మద్యం వినియోగం, మద్యపానం సేవించే వారి సంఖ్య వంటి ఇతర గణాంకాలు గతంలోకంటే భారీగా పెరిగినట్లు ఇటీవల ప్రకటించిన ఓ నివేదికలో వెల్లడైంది
తీవ్రవాది అల్ జవహరి వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంతా బిస్వా స్పందిస్తూ..ఎవరో ఎదో చెప్పారని భారత్ లోని ముస్లింలు చట్టాన్ని అగౌరపరిచే స్థితిలో లేరని అన్నారు
ధాన్యం కొనుగోలులో కేంద్ర వైఖరిని నిరసిస్తూ గత రెండు రోజులుగా టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుత మంత్రులందరి నుంచి ప్రభుత్వం రాజీనామాలు కోరనుంది