Home » Author »Bharath Reddy
తెలంగాణలో చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పెద్ద కుట్ర పన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు
ప్రభుత్వం నుంచి రైతులకు అరకొర సాయం మాత్రమే అందుతుందని..అందులోనూ కౌలు రైతులకు ఏ సాయం అందడంలేదని నాగబాబు అన్నారు.
పశ్చిమబెంగాల్ లోని కోల్కతా నగరంలో హెచ్ఐవి పాజిటివ్ కు గురైన ఏడుగురు యువకులు స్వయం ఉపాధి కోసం కేఫ్ నిర్వహిస్తున్నారు. అందులో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు అందరు ఎయిడ్స్ బాధితులే
కేబుల్ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి..మృత్యువు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. క్షణ కాలంలో జరిగిన ఈ పొరబాటుతో సహాయక బృందాలు సైతం షాక్ కి గురయ్యారు
కాశ్మీర్ లోయను సందర్శించిన నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్యటనలో భాగంగా సోమవారం నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించారు
మంగళవారం సాయంత్రం మన్నిల గ్రామంలో రచ్చబండ నిర్వహించి..ఆత్మహత్యలు చేసుకొన్న కౌలు రైతుల కుటుంబాలతో పవన్ కళ్యాణ్ ముఖాముఖిలో పాల్గొననున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డికి మంత్రులను తొలగించేలా నిర్ణయాధికారం ఎక్కడినుంచి వచ్చిందని జీవీఎల్ ప్రశ్నించారు.
అన్నమయ్యను అగౌరపరుస్తున్నామంటూ కొందరు పనిగట్టుకుని టీటీడీ పై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
ప్రముఖ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ బ్రెయిన్ఫీడ్ అందించే "బ్రెయిన్ఫీడ్ స్కూల్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ - 2022"కి గానూ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ అవార్డు సొంతం చేసుకుంది.
ఇతర దేశాల నుంచి వస్తే తప్పా, ద్దేశంలో XE వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేదన్న అరోరా..అలంటి పరిస్థితి వస్తే భారత్ లో జూన్ - జులై మధ్య కరోనా నాలుగో దశ ఉంటుందని పేర్కొన్నారు
మంత్రి పదవి దక్కలేదని కొందరు ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తి టీ కప్పులో తుఫాను లాంటిదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
పంజాబ్ లోని వాఘా-అటారి సరిహద్దు తరహాలో గుజరాత్లోని బనస్కాంత జిల్లాలోని నాడా బెట్లో ఇండో-పాక్ సరిహద్దు వ్యూయింగ్ పాయింట్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు.
సీఎం అభ్యర్థిత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. "రాహుల్ గాంధీ స్వయంగా కులతత్వ మనస్తత్వంతో బాధపడుతూ నాపై ఆరోపణలు చేస్తున్నారు
కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రముఖ అభ్యుదయ సాహితీవేత్త కె.వీరభద్రప్ప సహా 64 మందిని హతమారుస్తామంటూ వచ్చిన సందేశాలు కలకలం సృష్టిస్తున్నాయి
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, ప్రతి ఒక్క రైతు పండించిన పంటలో న్యాయమైన వాటా అందుతుందని మేము బలంగా విశ్వసిస్తున్నామని కవిత అన్నారు
ఆస్ట్రేలియాలో కర్రీ నైట్ గా జరుపుకునే రాత్రి విందు పురస్కరించుకుని..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వస్థలమైన గుజరాత్ లో ప్రజలు ఇష్టంగా తినే కిచిడీ వంటకాన్ని తమ ఇంటిలో వండినట్టు
భాగ్యనగరంలో రెండు భారీ శోభాయాత్రలు నిర్వహించనున్నారు. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఒక యాత్ర..బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో మరో యాత్ర
రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చాలంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటిపై శనివారం చెప్పులు, కర్రలు, రాళ్లు విసిరిన ఘటనలో 110 మంది ఎంఎస్ఆర్టిసి కార్యకర్తలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు
18 ఏళ్లు పైబడిన వారందరికి ఆదివారం నుంచి బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. వ్యాక్సిన్ ధర గరిష్టంగా రూ.225లు