Home » Author »Bharath Reddy
ప్రభుత్వ పధకాలు అందజేతలో భాగంగా ఇంటికి వచ్చిన ఓ విలేజ్ వాలంటీర్..ఆ ఇంటిలోని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో సోమవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం అయ్యాయి.
ల్ఏసీ వెంట హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో మూడు మొబైల్ టవర్లను చైనా నిర్మించినట్లు ఛుషూల్ ప్రాంత కౌన్సిలర్ కొంచెక్ స్టాంజిన్ పేర్కొన్నారు
పొరబాటున సరిహద్దు ధాటి భారత్ లోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్తాన్ దేశస్తులను తిరిగి ఆదేశానికి అప్పగించారు భారత అధికారులు.
ఇప్పటివరకు 33,795 మంది అమర్నాథ్ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకున్నారని అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి నితీష్వర్ కుమార్ తెలిపారు
చోరీ చేసిన రూ.20 లక్షల సొమ్మును నిందితులు బంగ్లాదేశ్ కు తరలించారు. ఇంకా వీరి గ్యాంగ్ లో మరో నలుగురు బంగ్లాదేశీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు
కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా 40 లక్షల మంది మృతి చెందారని ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం అసత్య నివేదికలు ప్రకటిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు
ఇడ్లీని ఐస్ రోలర్ బల్లపై పెట్టి పొడిపొడి చేశాడు. అనంతరం అందులో సాంబార్, కొబ్బరి చట్నీ వేసి పేస్ట్ లా తయారు చేశాడు.
మహబూబ్నగర్ జిల్లా యంత్రాంగం..100 ఏళ్ల నాటి నాలుగు వేప చెట్లను స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుండి కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్కు తరలించారు
ఎలాన్ మస్క్ అందించిన స్టార్ లింక్ ఇంటర్నెట్ ద్వారానే యుక్రెయిన్ సేనలు ఈ క్షిపణిని ప్రయియోగించినట్లు గుర్తించిన రష్యా..ఆమేరకు మస్క్ కి చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ను ధ్వంసం
రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆదివారం రాజ్ థాకరే స్పందిస్తూ..సంజయ్ రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.
అథ్లెట్ కావాలన్నా తన కలను వివరిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ కు లేక రాసింది కాజల్. చిన్నారి కాజల్ నుంచి లేక అందుకున్న సీఎం యోగి..బాలికకు ఆహ్వానం పంపారు
అర్ధరాత్రి సమయంలో రాళ్లు, కర్రలతో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి స్టేషన్ లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన పోలీస్ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు
"ఒక పెద్ద సరస్సులో ఏర్పడిన భారీ రంద్రం అందులోని నీటి మొతాన్ని మింగేస్తుంది". ఇది ఆ రంద్రాన్ని చూసిన వారందరు ఇలాగే భ్రమపడుతున్నారు. అయితే అసలు విషయం తెలిసి ప్రజలు అవాక్కవుతున్నారు
ఒక్కటి 23 కిలోల బరువు, సుమారు రెండున్నర అడుగుల ఎత్తు ఉన్నాయి. మొత్తం విగ్రహాల విలువ రూ.12 కోట్లు ఉంటుందని సీఐడీ పోలీసులు తెలిపారు
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని..జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ నిలుస్తుందని, ప్రధాని మోదీకి..గట్టి పోటీ ఇవ్వగలమని జోష్యం చెప్పారు
ఎస్పీ ఫకీరప్ప శనివారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విదించినందువల్లే చిన్నారి మృతి చెందిదనడం అవాస్తవమని ఆయన అన్నారు
నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించారు. శనివారం వెలువడిన ఆయా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ అభ్యర్థులు గెలుపొందారు
గోధుమల ఎగుమతుల్లో పైచేయి సాధించాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిచ్చేలా..భారత్ గోధుమలను దిగుమతి చేసుకునేందుకు ఈజిప్టు అంగీకారం తెలుపడం రైతులకు కలిసొచ్చే అంశం
మే 6న వరంగల్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న భారీ బహిరంగ సభలో, మే 7న హైదరాబాద్ బోయినపల్లిలో నిర్వహించే సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.